logo

విజయనగరం అధికారులను బంధించిన ఒడిశా పోలీసులు

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో కోటియా గ్రూపు గ్రామమైన
దిగువ గంజాయబద్రలో కొత్త విద్యుత్ మీటర్లు
వెయ్యడానికి వెళ్లిన ఏపీ విద్యుత్ అధికారులను ఒడిశా
పోలీసులు అడ్డుకున్నారు. ఆయా గ్రామాలు ప్రజలు
విద్యుత్ మీటర్లు కోసం దరఖాస్తులు చెయ్యగా..
గత కొన్ని రోజులుగా విద్యుత్ మీటర్లు సిబ్బంది
బిగిస్తున్నారు. గురువారం వెళ్లిన అధికారులను
కోటియా పోలీసులు బంధించగా, ఉన్నత అధికారులు
ఒడిశా అధికారులతో మాట్లాడి విడిపించారు.

0
0 views